విజయేంద్ర ప్రసాద్
Thursday,September 14,2017 - 06:46 by Z_CLU
విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రచయిత, దర్శకుడు. జానకి రాముడు సినిమాతో రచయిత గా పరిచయం అయిన విజయేంద్ర ప్రసాద్ రచయితగా దాదాపు 25 సినిమాలకు పైగా పనిచేసారు. తనయుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలకన్నిటికీ కథను అందించాడు. ముఖ్యంగా భారీ హిట్స్ గా నిలిచిన ‘బాహుబలి’,’భజ్రంగీ భాయిజాన్’ వంటి సినిమాలకు కథను అందించి రచయితగా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నారు. తెలుగులో ‘అర్థాంగి’,’శ్రీ కృష్ణ’,’ రాజన్న’,’శ్రీ వల్లీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.