శరణ్ కొప్పిశెట్టి

Thursday,March 08,2018 - 04:00 by Z_CLU

శరణ్ కొప్పిశెట్టి ప్రముఖ రచయిత, దర్శకుడు. ‘వీడు తేడా’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన శరణ్ ఆ తర్వాత సుధీర్ వర్మ దగ్గర ‘స్వామి రారా’ సినిమాకు అలాగే చండూ మోండేటి దగ్గర ‘కార్తీకేయ’ సినిమాకు పనిచేశాడు. ఈ సినిమా తర్వాత ‘ప్రేమమ్’ సినిమాకు రచయితగా , చీఫ్ అసోసియేట్ గా పనిచేశాడు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.