కె.ఎస్.రవి కుమార్

Thursday,January 11,2018 - 07:15 by Z_CLU

కె.ఎస్.రవి కుమార్ ప్రముఖ దర్శకుడు. తమిళ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘స్నేహం కోసం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళ్ లో దర్శకుడిగా బిజీ అయిన రవి కుమార్ లేటెస్ట్ గా బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ‘జై సింహ’ సినిమాకు దర్శకత్వం వహించారు.