Sunday,November 07,2021 - 02:05 by Z_CLU
Shruti Haasan Comes Aboard Balakrishna, Gopichand Malineni Movie
తాజాగా బాలకృష్ణ సరసన హీరోయిన్గా శ్రుతీ హాసన్ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. గోపీచంద్ మలినేనితో ఇది మూడో సినిమా కాగా..బాలకృష్ణతో శ్రుతీ హాసన్ మొదటి సారిగా కలసి నటించబోతున్నారు
పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
డైరెక్టర్ : గోపీచంద్ మలినేని
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం : తమన్ ఎస్
Wednesday,April 17,2024 06:02 by Z_CLU
Monday,April 15,2024 11:04 by Z_CLU
Thursday,April 04,2024 10:42 by Z_CLU
Tuesday,March 26,2024 01:30 by Z_CLU