Tuesday,August 16,2016 - 11:40 by Z_CLU
అక్కినేని నాగార్జున, రాఘ వేంద్ర రావు కాంబినేషన్ లో తాజా గా రూపొందుతున్న భక్తి రస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇటీవలే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మంగుళూరు లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు యూనిట్. ఇక గతం లో నాగ్, దర్శకేంద్రుడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అన్నమయ్య’,’శ్రీరామ దాసు’,’షిరిడి సాయి’ వంటి భక్తి రస చిత్రాలు ఘన విజయం సాధించడం తో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అనుష్క గెస్ట్ పాత్ర లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తుంది.
Wednesday,September 20,2023 01:19 by Z_CLU
Tuesday,July 11,2023 04:37 by Z_CLU
Wednesday,February 01,2023 03:24 by Z_CLU
Monday,December 26,2022 04:20 by Z_CLU