‘కణం’ సెకండ్ సింగిల్ రిలీజయింది

Monday,March 05,2018 - 01:32 by Z_CLU

సాయి పల్లవి, నాగశౌర్య జంటగా నటించిన సినిమా కణం. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుపుకోనున్న ఈ సినిమా యూనిట్, స్వాగత S. కృష్ణన్ పాడిన సెకండ్ సింగిల్ ‘జో లాలి జో’ ని రిలీజ్ చేసింది.

రీసెంట్ గా రిలీజైన ‘సంజాలి’ సాంగ్ సినిమాలో రొమాంటిక్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తే ఈ సాంగ్ సినిమాలోని సినిమాలోని మెయిన్ ఎలిమెంట్ తల్లీ కూతుళ్ళ మధ్య ఉండే ఇమోషన్ ని ఎలివేట్ చేస్తుంది. ఈ పాటకి కృష్ణ మాదినేని లిరిక్స్ రాశారు.

A.L. విజయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శ్యామ్ C.S. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కింది. తెలుగులో N.V. ప్రసాద్ సమర్పిస్తున్నారు.