దుప్పట్లో మిన్నాగు
Tuesday,April 23,2019 - 05:05 by Z_CLU
నటీ నటులు : చిరాశ్రీ ,విశ్వజిత్, నవీన్ తీర్దహళ్ళ, సుబ్బరాయ శర్మ,సుథీర్ కుమార్ ,మఢథా చిరంజీవి, అమర్ ప్రసాద్ తదితరులు
మాటలు: శ్రీశైల మూర్తి
కెమెరా: నిరంజన్ బాబు
ఎటిడింగ్: పవన్ ఆర్.ఎస్.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సతీష్ బాబు
సౌండ్ ఇంజనీర్ : శ్రీరామ్
పి.ఆర్.ఓ: సాయి సతీష్
బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్
నిర్మాత : చల్లపల్లి అమర్
రచన- దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న చిత్రం “దుప్పట్లో మిన్నాగు”. చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత కన్నడ కధానాయిక చిరాశ్రీ నటిస్తొంది.
Release Date : 20190426