Nabha Natesh

Sunday,December 27,2020 - 06:57 by Z_CLU

నభా నటేష్ ప్రముఖ కథానాయిక. సుదీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత రామ్ 'ఇస్మార్ట్ శంకర్', రవితేజ 'డిస్కో రాజా' సినిమాల్లో  హీరోయిన్ గా నటించింది. లేటెస్ట్ గా సాయిధరమ్ తేజ్ హీరోగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించింది. ఈ మూవీతో మరో సక్సెస్ ను తన ఎకౌంట్ లో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.