వి.ఐ.ఆనంద్

Friday,November 18,2016 - 03:59 by Z_CLU

వి.ఐ.ఆనంద్ ఫిబ్రవరి 20 , 1979 లో జన్మించారు. ప్రముఖ దర్శకుడు. ‘అప్పూచి గ్రామం’ చిత్రం తో తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. సందీప్ కిషన్,రాహుల్ రవీంద్రన్ కథానాయకులుగా తెరకెక్కిన ‘టైగర్’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యారు. దర్శకుడిగా వి.ఐ.ఆనంద్ మూడో చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఈ చిత్రం లో నిఖిల్ కథానాయకుడిగా నటించగా, హెబ్బా పటేల్, నందిత శ్వేతా కథానాయికలుగా నటించారు.