త్రినాధ రావు నక్కిన

Thursday,February 02,2017 - 06:59 by Z_CLU

త్రినాధ్ రావు నక్కిన ప్రముఖ దర్శకులు. ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘ప్రియతమా నీవచట కుశలమా’,’నువ్వలా నేనిలా’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘సినిమా చూపిస్త మావ’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణం లో నాని హీరోగా ‘నేను లోకల్’ సినిమాకు దర్శకత్వం వహించారు…

సంబంధిత వార్తలు