తేజ

Tuesday,August 08,2017 - 05:25 by Z_CLU

ధర్మ తేజ ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు. 22 ఫిబ్రవరి 1966 చెన్నైలో జన్మించారు. మొదట కొన్ని బాలీవుడ్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన తేజ తెలుగులో ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో పాటు మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నిజం సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తరవత అవునన్నా కాదన్నా,నీకు నాకు డాష్ డాష్, హోరాహోరీ వంటి సినిమాలతో పాటు రానా హీరోగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ‘నువ్వు నేను’ సినిమాకు గాను నేషనల్ నంది అవార్డు ను అందుకున్నాడు.

సంబంధిత వార్తలు