శ్రీ కిషోర్

Wednesday,November 22,2017 - 05:30 by Z_CLU

శ్రీ కిషోర్ ప్రముఖ దర్శకుడు. ‘సశేషం’ సినిమాతో తెలుగు సినిమా రంగానికి  దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ‘భూ’,’దేవి శ్రీ ప్రసాద్’ సినిమాలను తెరకెక్కించాడు.