మహి వి రాఘవ్

Thursday,August 17,2017 - 04:54 by Z_CLU

మహి వి రాఘవ్ ప్రముఖ దర్శకుడు. కృష్ణుడు హీరోగా తెరకెక్కిన ‘విల్లేజ్ లో వినాయకుడు’తో పాటు వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాలను నిర్మించారు. ఈ సినిమాల తర్వాత కొత్త వారితో ‘పాఠశాల’ అనే సినిమాను తెరకెక్కించి ఈ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత తాప్సీ నటించిన ‘ఆనందో బ్రహ్మ’ సినిమాకు దర్శకత్వం వహించారు.