మదన్

Thursday,February 08,2018 - 05:44 by Z_CLU

మదన్ ప్రముఖ దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘ఆ నలుగురు’ సినిమాకు రచయితగా పనిచేసిన మదన్.. జగపతి బాబు హీరోగా నటించిన ‘పెళ్ళైన కొత్తలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ‘గుండె జల్లుమంది’,’ప్రవరాక్యుడు’,’గరం’,’గాయత్రి’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

సంబంధించిన చిత్రం