క్రాంతి మాధవ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత.. రాజేంద్ర హీరోగా తెరకెక్కిన ‘ఓనమాలు’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా, నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ , నిత్య మీనా జంటగా తెరకెక్కిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, సునీల్ హీరోగా తెరకెక్కిన ‘ఉంగరాల రాంబాబు’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.