జయేంద్ర ప్రముఖ దర్శకుడు.. ముంబై లో ఆడ్ ఫిలిమ్స్ డైరెక్టర్ అయిన జయేంద్ర సిద్దార్థ్ నటించిన ‘180’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తీసుకున్న ఆయన కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా తెరకెక్కిన ‘నా నువ్వే’ సినిమాకు దర్శకత్వం వహించారు.