చందూ మొండేటి

Thursday,August 17,2017 - 04:27 by Z_CLU

చందూ మొండేటి ప్రముఖ దర్శకుడు. కొవ్వూరు (ప.గో.జిల్లా) ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘కార్తికేయ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న చందూ మొండేటి ఆ తర్వాత మలయాళంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్ సినిమాను తెలుగులో నాగ చైతన్య హీరోగా రీమేక్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘సవ్య సాచి’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత వార్తలు