అశ్విన్ శరవణన్
Thursday,June 13,2019 - 05:04 by Z_CLU
అశ్విన్ శరవణన్ తమిళ దర్శకుడు. నయనతార కథానాయికగా నటించిన ‘మాయ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో ‘మయూరి’ టైటిల్ తో డబ్బింగ్ సినిమాగా విడుదలైంది. ఈ సినిమా తర్వాత తాప్సీ కథానాయికగా తమిళ్, తెలుగు భాషల్లో ‘గేమ్ ఓవర్’ అనే సినిమాను తెరకెక్కించాడు.